భర్త ఆటోడ్రైవర్.. మరో వ్యక్తితో భార్య ఆ యవ్వారం.. అర్థరాత్రి గుట్టుగా ఏం చేసిందంటే..
జర్నలిస్టు : మాకోటి మహేష్
Hyderabad: భర్త ఆటోడ్రైవర్.. మరో వ్యక్తితో భార్య ఆ యవ్వారం.. అర్థరాత్రి గుట్టుగా ఏం చేసిందంటే..
నిరంతరం తనను అనుమానంతో వేధించడంతోపాటు.. తన కొత్త సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. భార్య భర్తను భార్య హత్య చేసింది. హైదరాబాద్లో జరిగిన ఈ షాకింగ్ ఘటన కలకలం రేపింది. మీర్పేట్ ప్రాంతానికి చెందిన 34 ఏళ్ల అలంపల్లి సంద్య తన భర్తను ఉరి తీసి హత్య చేసింది..