logo

సిరిసిల్ల జిల్లా వేదిక లహరి వెంకట్ హల్లో మానవ హక్కుల అవినీతి నిరోధక చట్టం పై అవగాహన సదస్సు RGN హ్యూమన్ రైట్స్ & అవినీతి నీరోధక సంస్థ ఆంధ్రప్రదేశ్ అవగాహన సదస్సు

SR24 న్యూస్ ఆంధ్ర & తెలంగాణ): మానవ హక్కుల అవినీతి నిరోధకం అవగాహన సదస్సుకు అందరు ఆహ్వానితులే రేపు అనగా ఆదివారము 22 జూన్ 2025 వ తారీకున రాజన్న సిరిసిల్ల జిల్లా వేదిక లహరి వెంకట్ హల్ ఏసి విద్యానగర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉదయము 10 గంటలకు జరిగే అవగాహనా సదస్సులో అందరు పాల్గొనండి చట్టలపై అవగాహనా పెంచుకోండి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా దేవానంద నాయుడు వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు జాతీయ కార్యదర్శి భూక్య శ్రీనివాస్ నాయక్ (తెలంగాణ), జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు అంతర్జాతీయ, జాతీయ పురస్కరాలు గ్రహీత కొమ్మోజు రమేష్ (ఆంధ్రప్రదేశ్), జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు పద్మజ నాయుడు. కాసారపు రమేష్, బరిగల శివ, ఆకుల చందు, హర్షిత, గుంటి లక్ష్మణ్, మరియు నూతన్. ఈ సదస్సు కుహాజరువ్వడంతో పాటు చాలా మంది ప్రముఖులు మరియు పెద్దలు జిల్లాల వారీగా మండలాల వారీగా వివిధ రాత్రల నుంచి నుంచి ప్రముఖులు వస్తున్నారు అధిక సంఖ్యలో పాల్గొని, చట్టలపై అవగాహనా కలిగి మంచి సమాజం నిర్మాణంలో పాలు పంచుకోవాలని వ్యవస్థాపక అధ్యక్షులు దేవానంద నాయుడు పిలుపునిచ్చారు.

1
607 views