logo

గంజాయి కేసులో ఇద్దరికి రిమాండ్‌

గతేడాది నవంబర్‌లో నమోదైన గంజాయి కేసులో ఇద్దరు నిందితులను సోమవారం అరెస్టు చేశామని ఒకటవ పట్టణ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన దిలీప్‌తో పాటు ఒడిశాకు చెందిన శిబరాం పట్నాయక్‌ను అదుపులోకి తీసుకొని రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు.
కోగ్టులో హాజరు పరచగా ఇద్దరికి 14 రోజుల రిమాండ్‌ విధించారని చెప్పారు.

0
0 views