logo

రేపు విజయనగరం జిల్లాకు చంద్రబాబు



ఎన్నికల ప్రచారంలో భాగంగా కురుపాం
నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నట్లు
టీడీపీ నియోజకవర్గ నాయకులు తెలిపారు. ఉదయం
9 గంటలకు సాయిబాబా గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన
హెలిప్యాడ్ వద్దకు చేరుకుని.. అక్కడ నుంచి రోడ్డు
మార్గంలో వచ్చి రావాడ జంక్షన్ వద్ద జరిగే బహిరంగ
సభలో పాల్గొంటారని వెల్లడించారు. అనంతరం
చీపురుపల్లిలో జరిగే రోడ్ షోలో పాల్గొనున్నారు.

0
186 views