విజయనగరంలో కోలగట్ల శ్రావణి ఎన్నికల ప్రచారం
విజయనగరంలోని 17వ డివిజన్ పుత్సలవుధిలో వైసీపీ
చేపట్టిన ఇంటింటి ఎన్నికల ప్రచారం సాగింది. వైసీపీ రాష్ట్ర
మహిళా అధికార ప్రతినిధి కోలగట్ల శ్రావణి కార్యక్రమంలో
పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వైసీపీ నియోజకవర్గ
అభ్యర్థి కోలగట్ల వీరభద్ర స్వామిని గెలిపించాలని కోరారు.
అభివృద్ధే ధ్యేయంగా కోలగట్ల వీరభద్ర స్వామి అనేక
కార్యక్రమాలు చేపట్టారన్నారు.