logo

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ఏర్పడాలి


విజయనగరం మండలం చిల్లపేట, సారిక, జొన్నవలస
గ్రామాలలో ఎన్నికల ప్రచార బహిరంగ సభల్లో పొలిట్
బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతి రాజు, టీడీపీ
ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతిరాజు పాల్గొన్నారు. వారు
మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి
ఏర్పడాలన్నారు. మే 13న జరగబోవు ఎన్నికలలో NDA
కూటమికి మద్దతు తెలపాలన్నారు. ఓటు వేసి కూటమి
అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

8
252 views