logo

ఈనెల 9న చీపురుపల్లికి చంద్రబాబు



టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈనెల 9న
చీపురుపల్లిలో నిర్వహించే ప్రజాగళం ఎన్నికల ప్రచార
సభలో పాల్గొంటారని ఆ పార్టీ విజయనగరం

పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున
తెలిపారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి
సమాచారం అందిందన్నారు. ఆరోజు సాయంత్రం 4
గంటలకు చీపురుపల్లి పట్టణంలో బహిరంగ సభలో
ఆయన పాల్గొంటారని, విజయవంతం చేయాలని
పిలుపునిచ్చారు.

9
661 views