logo

మెరకముడిదాం నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు


1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో
మెరకముడిదాం మండలం గర్భాంకి చెందిన తాడ్డె
చినఅచ్చిన్నాయుడు తొలిసారి గెలుపొందారు.
1955లో జరిగిన ఎన్నికల్లో మెరకముడిదాంకి
చెందిన ముదుండి సత్యనారాయణరాజు, 1962లో
అదే మండలంలో చినబంటుపల్లికి చెందిన కోట్ల
సన్యా సప్పలనాయుడు, 1967లో గర్బాంకు చెందిన
తాడ్డె రామారావు, 1972లో ఇప్పలవలసకు చెందిన
రౌతు పైడపునాయుడులు వరుసగా విజయం
సాధించారు.

3
1224 views