logo

అసెంబ్లీకి 2,387, లోక్సభకు 454 మంది పోటీ


AP: నామినేషన్ల ఉపసంహరణ తర్వాత రాష్ట్ర ఎన్నికల
బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను EC అధికారికంగా
విడుదల చేసింది. 25 లోక్సభ స్థానాలకు 454
మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది పోటీ
చేస్తున్నట్లు తెలిపింది. తిరుపతి ఎమ్మెల్యే సీటుకు
అత్యధికంగా 46 మంది, అత్యల్పంగా చోడవరంలో
ఆరుగురు పోటీలో ఉన్నారు. విశాఖ ఎంపీ సీటుకు
అత్యధికంగా 33 మంది, రాజమండ్రి పార్లమెంట్కు
అత్యల్పంగా 12 మంది బరిలో నిలిచారు.

0
1013 views