logo

విజయనగరం ఎంపీ స్థానానికి ఓ సెంటిమెంట్

విజయనగరం ఎంపీ స్థానానికి ఓ సెంటిమెంట్ ఉంది.
విజయనగరం లోక్ సభ 2009లో ఏర్పడింది. అప్పటి
నుంచి ఇక్కడ గెలిచిన పార్టీలే రాష్ట్రంలో అధికారం
చేపట్టాయి. 2009లో కాంగ్రెస్ నుంచి బొత్స ఝాన్సీ,
2014లో టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు, 2019లో
వైసీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్ గెలిచారు. ఈ ఎన్నికల్లో
మూడు పార్టీలు బరిలో ఉన్నాయి. మరి ఈ సారి
సెంటిమెంట్ వర్క్ ఔట్ అవుతుందా కామెంట్ చేయండి.

0
0 views