logo

ఆంధ్రప్రదేశ్ లో ముగిసిన ఎన్నికల నామినేషన్ ఘట్టం


*మొత్తం పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు.*

*మొత్తం అసెంబ్లీ స్థానాలకు 4265 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 3084 మంది అభ్యర్థులు.*

*జగన్ పోటీచేసే పులివెందుల నుంచి 37 నామినేషన్స్*

*చంద్రబాబు పోటీచేసే కుప్పం నుంచి 32*

*పవన్ పోటీ చేసే పిఠాపురం నుంచి 19*

*లోకేష్ పోటీచేసే మంగళగిరి నుంచి 65*

*బాలకృష్ణ పోటీ చేసే హిందూపురం నుంచి 19*

*బీజేపీ చీఫ్ పురేందేశ్వరి పోటీ చేసే రాజమండ్రి పార్లమెంట్ నుంచి 22*

*కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేసే కడప పార్లమెంట్ 42 నామినేషన్ల దాఖలు*

0
1127 views