logo

కౌంటింగ్ కేంద్రాలను సందర్శించిన ఎన్నికల పరిశీలకులు



జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల
కమాండ్ కంట్రోల్ రూమ్ను అరకు పార్లమెంటరీ
నియోజకవర్గ సాధారణ పరిశీలకులు ప్రమోద్, శాంతి
భద్రతల పరిశీలకులు నయీం ముస్తఫా మన్సూరి
గురువారం సందర్శించారు. జిల్లాకు విచ్చేసిన సాధారణ
పరిశీలకులు కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎన్నికల
ప్రవర్తన నియమావళి విభాగం, మీడియా సర్టిఫికేషన్
అండ్ మానిటరింగ్ సెల్ తదితర విభాగాలను క్షుణ్ణంగా
పరిశీలించారు.

9
1637 views