logo

అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగి మృతి



జామి మండలం కిర్ల గ్రామానికి దండి నాగరాజు
అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నాగరాజు
అట్టాడ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్ గా విధులు
నిర్వహిస్తున్నారు. గత 2 రోజులుగా కనబడటం లేదని
కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గురువారం అలమండ హైవే వద్ద బ్రిడ్జ్ సమీపంలో
స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం
అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం
ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

51
2681 views