logo

నేడు విజయనగరంలో చంద్రబాబు, పవన్ రోడ్ షో


ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు విజయనగరం
జిల్లాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.
డెంకాడ మండలం సింగవరం వద్ద సా. 4 గంటలకు
ప్రజాగళం-వారాహి విజయభేరి సభలో వారు
పాల్గొంటారు. సభ జరిగే ముందు సింగవరం వద్ద
రోడ్షో నిర్వహిస్తారు. అనంతరం విజయనరం కలెక్టర్
ఆఫీస్ వద్ద ప్రజాగళం సభలో వారు ప్రసంగించనున్నారు.
వీరి పర్యటన నిమిత్తం చందకపేట వద్ద రెండు
హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు.

0
0 views