logo

గజపతినగరం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన చంద్రబాబు


విజయనగరం జిల్లా గజపతినగరం కోర్టులో అఫిడవిట్
దాఖలు చేశారు. అనంతరం కొండపల్లి సమీపంలో
ఏర్పాటు చేసిన మహిళాగళం సభలో పాల్గొని ప్రజలకు
అభివాదం చేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం
పార్టీని గెలిపించాలని కోరారు. చంద్రబాబుతోనే
రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. యువతకు
ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్నారు.

0
1189 views