logo

1,400 మందికి 590 మార్కులు



AP: ఈ ఏడాది పదో తరగతి విద్యార్థుల్లో చాలా
మందికి టాప్ మార్కులు వచ్చాయి. దాదాపు 1,400
మందికి 590, ఆ పైన మార్కులు వచ్చాయి. గతంలో
ఎన్నడూ ఇంత మందికి 590 మార్కులు రాలేదు.
18,000 మంది 570+ మార్కులు సాధించారు.
ప్రభుత్వ స్కూళ్లలో 104 మందికి 590 పైగా మార్కులు
వచ్చాయి. ఇక అన్నమయ్య జిల్లాలోని ఏపీ రెసిడెన్షియల్
పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినికి 597 మార్కులు
వచ్చాయి.

0
0 views