logo

టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు ALERT



AP: టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు మే 24 నుంచి
జూన్ 3 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
జరగనున్నాయి. ఈ ఎగ్జామ్స్క నామమాత్రపు ఫీజును
నేటి నుంచి ఈ నెల 30లోపు స్కూళ్ల లాగిన్ ద్వారా
చెల్లించాలి. రూ.50 అపరాధ రుసుముతో మే 23
వరకు చెల్లించవచ్చు. అలాగే ఒక్కో పేపర్ రీకౌంటింగు
రూ.500, రీవెరిఫికేషన్కు రూ.1,000 ఫీజు ఆన్లైన్లో
చెల్లించాలి. ఇవాల్టి నుంచి ఈ నెల 30 వరకు ఛాన్స్
ఉంటుంది.

0
596 views