logo

చెల్లూరులో సీఎం జగన్ సభ


సీఎం జగన్ ఈరోజు ఉ.9 గంటలకు ఎంవీవీ సిటీ నుంచి
బయలుదేరతారు. విశాఖలోని మధురవాడ మీదుగా
ఆనందపురం చేరుకుని కార్యకర్తలతో ముఖాముఖి
నిర్వహిస్తారు. అనంతరం తగరపువలస మీదుగా జొన్నాడ
చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత బొద్దవలస
మీదుగా సా. 3.30 గంటలకు చెల్లూరు చేరుకుని
బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం చింతలవలస,
భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలసలో రాత్రి బస
శిబిరానికి చేరుకుంటారని వైసీపీ నాయకులు తెలిపారు.

0
0 views