నామినేషన్ దాఖలు చేసిన కోలగట్ల
విజయనగరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ పత్రాలను
వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి దాఖలు చేశారు.
శనివారం విజయనగరంలో రిటర్నింగ్ అధికారికి
పత్రాలను అందించారు. జిల్లా పరిషత్ ఛైర్మన్
శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తదితరులు
పాల్గొన్నారు.