logo

ఆంద్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటి చేస్తున్న నేషనలిస్టు జనశక్తి పార్టీ అభ్యర్దుల తొలి జాబితాను విడుదలచేసిన రాష్ట్ర అధ్యక్షులు :కడియం సూరిబాబు


ఆంద్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటి చేస్తున్న నేషనలిస్టు జనశక్తి పార్టీ అభ్యర్దుల తొలి జాబితాను విడుదలచేసిన రాష్ట్ర అధ్యక్షులు :కడియం సూరిబాబు

ఆంద్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటి చేస్తున్న నేషనలిస్టు జనశక్తి పార్టీ అభ్యర్దుల తొలి జాబితాను విడుదలచేసిన రాష్ట్ర అధ్యక్షులు కడియం సూరిబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి పొన్నెకంటిశ్రీనివాసాచారి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్నాలసాయికుమార్

1)వెలిగారంవెంకటేశ్వర్లు ఆచార్య (రాజంపేట పార్ల మెంటు అభ్యర్ధి )

2) కడియం సూరిబాబు
(భీమవరం అసెంబ్లీ అభ్యర్ధి )

3) పాలూరు నీలకంఠాచారి
(తాడిపత్రి అసెంబ్లీ అభ్యర్ధి )

4)నూతలపాటి ప్రసాదు
(తిరుపతి అసెంబ్లీ అభ్యర్ధి )

5) ఏలూరి వెంకటరమణ (రాజేష్ కుమార్ శర్మ)
(పెందుర్తి అసెంబ్లీ అభ్యర్ధి )

6) గానుగపెంట రమేష్
(శ్రీ కాళహస్తి అసెంబ్లీ అభ్యర్ధి )

7) షేక్ మహబూబ్ భాషా
( విజయవాడ అసెంబ్లీ అభ్యర్ధి )

8) వెలాగారం లక్ష్మీ దేవి
( రాజంపేట అసెంబ్లీ అభ్యర్ధి )

9) కన్నా వెంకయ్య (వెంకట్ )
( నగరి అసెంబ్లీ అభ్యర్ధి )

ఆంద్రప్రదేశ్ ,నేషనలిష్టు జనశక్తి పార్టీ నుండి మొదటివిడత ఎమ్యెల్యే మరియు ఎంపి అభ్యర్దులను కరారు చేసిన నేషనలిష్టు జనశక్తి పార్టీ

43
3316 views