logo

కొండకరకాం, బియ్యాలపేట గ్రామాలలో టీడీపీ ప్రచారం



కొండకరకాం, బియ్యాలపేట గ్రామాలలో
విజయనగరం కూటమి అభ్యర్థి పూసపాటి అదితి
విజయలక్ష్మి గజపతిరాజు సోమవారం సాయంత్రం
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆమె
మాట్లాడుతూ.. విజయనగరం నియోజకవర్గ అభివృద్ధి
జరగాలన్నా, యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగాలన్నా,
పోయి శాంతిభద్రతలు బాగుండాలన్నా
రౌడీ
రాజ
నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని
అన్నారు.

0
0 views