logo

టీడీపీకి రెండు రోజులు టైమ్ ఇచ్చిన కేబీఆర్


టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ
పునరాలోచించుకుని రెండు రోజుల్లో న్యాయం
చేయకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని కర్రోతు
బంగార్రాజు హెచ్చరించారు. పార్టీ అధిష్టానం శుక్రవారం
విడుదల చేసిన జాబితాలో ఆయనకి పార్టీ ఎక్కడా టికెట్
ఇవ్వకపోవడంతో పోలిపల్లిలోని ఆయన స్వగృహంలో
అనుచరులతో సమావేశం నిర్వహించారు. కచ్చితంగా
గెలిచి తీరుతామన్న టికెట్ని పొత్తుల్లో భాగంగా
జనసేనకి కేటాయించారని వాపోయారు.

7
1527 views