logo

కాంగ్రెస్, వామపక్షాల సీట్ల సర్దుబాటుపై ఎల్లుండి నిర్ణ


AP: రాష్ట్రంలో కాంగ్రెస్, వామపక్షాల మధ్య సీట్ల
సర్దుబాటుపై ఏప్రిల్ 1న సమావేశం జరగనుంది. తాము
చెరో రెండు లోక్సభ, 12 అసెంబ్లీ స్థానాల్లో పోటీ
చేస్తామని CPM, CPI రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు,
రామకృష్ణ ప్రతిపాదించారు. దీనిపై షర్మిల కూడా తన
అభిప్రాయాన్ని ఇప్పటికే తెలియజేశారు. ఎల్లుండి తుది
నిర్ణయం తీసుకుని పోటీ చేసే సీట్లను ఆయా పార్టీలు
ప్రకటించనున్నాయి.

0
0 views