logo

ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి


సాలూరు-రామభద్రపురం 26వ జాతీయ రహదారిపై
కొట్టక్కి వంతెన వద్ద గురువారం రాత్రి ఎదురెదురుగా
వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు
మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన
సంగతి తెలిసిందే. మృతులు రామభద్రపురం మండలం
జన్నివలసకు చెందిన జొన్నాడ పురుషోత్తం (25),
సాలూరుకి చెందిన గండుబోయిన యశోద కృష్ణ(25),
జి.శ్రీను (47)గా గుర్తించారు. ఘటనా స్థలంలో
క్షతగాత్రుల ఆర్తనాదాలు కంటనీరు తెప్పిస్తున్నారు.

10
942 views