logo

పన్నులు వసూలుకు ప్రత్యేక కౌంటర్లు కొనసాగింపు


శుక్రవారం (ఈ రోజు), ఆదివారం ప్రభుత్వ సెలవు
దినములు అయినప్పటికీ వడ్డీ రాయితీతో పన్నులు
వసూలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లు
కొనసాగిస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్
ఎం.మల్లయ్య నాయుడు గురువారం ఓ ప్రకటనలో
తెలిపారు. సచివాలయాల్లో కూడా ఈ సెలవు దినాల్లో
పన్నులు చెల్లించవచ్చని అన్నారు. ఈ సదవకాశాన్ని
మార్చి 31 లోపు ఉపయోగించుకోవాలని తెలియజేశారు.

0
0 views