logo

డా బి ఆర్ అంబేడ్కర్ 65 వ, వర్థ

డా బి ఆర్ అంబేడ్కర్ 65 వ, వర్థంతి సందర్భంగా ఘన నివాళులర్పించి న జిల్లా దళిత చైతన్య సేవా సంఘం అధ్యక్షుడు సోము మురళీ మోహన్


విజయ నగరం జిల్లా పరిధిలో లంకా పట్టణం, రౌతు వీదిలో  తే.06-12-2021ది పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దళిత చైతన్య సేవా సంఘం అధ్యక్షుడు సోము మురళీ మోహన్, మరియు యర్రంశెట్టి త్రినాథరావు  మాట్లాడుతూ షెడ్యూల్ కులాలకు, తెగలకు, వెనుకబడినవారికి, స్త్రీలకు, అల్ప సంఖ్యాక వర్గాల ప్రజలకు, అనేక రక్షణలు, రిజర్వేషన్లు, రాజ్యాంగంలోపొందు పరచి, కులాలు వద్దని, మనుష్యులు అందరూ ఒకటేనని, గాలికి, నీరుకి, వెలుతు రుకి, అగ్నికి లేని అంటరాని తనం వాటి ద్వారా జీవించే మనుష్యులకు ఎందుకని  ప్రశ్నించిన మహాను భావుడు డా బి ఆర్ అంబేడ్కర్ గారని, తర తరాలుగా అనచి వేతను, అన్యాయానికి గురవుతున్న బడుగు బలహీనవర్గాలకు రాజ్యాంగ పరమైన రక్షనలు, హక్కులు, కల్పించిన ప్రపంచ మేధావి భారత రత్న గ్రహీత, రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ గారని, ఆర్థిక శాస్త్ర వేత్త, ప్రముఖ భారతీయ న్యాయవాది, భారత దేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందనీ అన్నారు ఈ యన తే. 14-04-1891 దీ న జన్మించారని తేది 06-12-1956 న మరణించారని ఈ సందర్బగా  తేది1956- 12-06 న ఢిల్లీ లో శ్రద్దాంజలి ఘటించారని తెలిపారు.

0
19098 views