logo

భారీగా పట్టుబడ్డ గంజాయి.

విజయనగరం జిల్లా, పాచిపెంట మండలం, కోడి కాళ్ళ వలస గ్రామం వద్ద పోలీసులు జూలై 22 గురువారం నాడు వాహన తనిఖీలు చేపట్టి న సమయంలో, వాహనంలో తరలిస్తున్న 561 కిలోల గంజాయి, ఇద్దరు వ్యక్తులను, అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఒక బైక్,  వ్యాను, రెండు సెల్ ఫోన్లను సాలూరు సిఐ అప్పలనాయుడు, పాచిపెంట ఎస్ఐ మరియు  సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

42
14668 views
  
18 shares