logo

విజయనగరం: వల్లూరులో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద మానవత్వం చాటుకున్న మహిళా పోలీస్

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం వల్లూరు గ్రామంలో జరుగుతున్న జడ్పిటిసి ఎంపిటిసి ప్రాదేశిక ఎన్నికల కేంద్రానికి బాలింత మహిళ పసి బాలుడు ని తీసుకొని ఓటు హక్కును వినియోగించడానికి వచ్చి వేసవి ఎండలు నిరీక్షిస్తూ ఉండగా గా ఆ దృశ్యం చూసిన మహిళా పోలీసు శ్రీమతి శ్రీ దేవి గారు మానవతా దృక్పథంతో ఆ పసిబిడ్డను తీసుకొని తన దగ్గర పెట్టుకొని ఆ బాలెంత ఓటు హక్కును వినియోగించుకోవడంలో తన వంతు సహాయం చేసి ఇంకా మానవతా దృక్పథం ఉందని నిరూపించి ఆ మహిళా పోలీసు శ్రీమతి శ్రీ దేవి గారు తన మానవత్వాన్ని చాటుకున్నారు

126
14658 views
  
5 shares