logo

ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెళ్లి మండలం లోని నాగోబా ఆలయాన్ని దర్శించుకున్న తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి నేరెళ్ళ శారద


ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, స్థానికులు ఘనస్వాగతం పలికారు. మహిళా కమీషన్ ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు, స్థానికులతో ఆలయ చరిత్ర, నిర్వహించే పూజల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి విపత్తులు, కరువులు సంభవించకుండా ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, స్వామివారు అందరికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని స్వామి వారిని కోరుకున్నారు.

0
134 views