logo

విజయనగరం జేఎన్టీయూలో మెగా రక్తదాన శిబిరం


విజయనగరం జేఎన్టీయూలో గురువారం ప్రభుత్వ
బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
ఏర్పాటు చేశారు. 400 మంది విద్యార్థిని, విద్యార్థులు
పాల్గొనగా 250 మంది రక్త దానం చేశారు. ఈ
సందర్భంగా యూనివర్సిటీ ఇంచార్జ్ వైస్ ఛాన్స్లర్
రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. రక్తదానం చేయడం వలన
ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతామని ప్రతి ఒక్కరూ
రక్తాన్ని దానం చేయడానికి ముందుకు రావాలని
పిలుపునిచ్చారు.

2
932 views