logo

ఉదయం 8 గంటలకు సిరిమాను చెట్టుకు పూజలు



డెంకాడ మండలం పెదతాడివాడలో గుర్తించిన పైడితల్లి
అమ్మవారి సిరిమాను చింతచెట్టు నగరానికి శనివారం
తీసుకురానున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు
సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించి,
చెట్టును కొట్టే కార్యక్రమం చేపడతారు. అనంతరం
భారీ ఊరేగింపుతో ఆ చెట్లను పలు కూడళ్ళ మీదుగా
పూజారి స్వగృహం ఉన్న హుకుంపేట తరలిస్తారు. అక్కడ
నిపుణులైన వడ్రంగులు ఈ చెట్టును సిరిమానుగా
మలిచే పని మొదలు పెడతారు.

1
886 views