logo

విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న డాక్టర్ శ్యామ్ రావు

ప్రజాబలం దిన పత్రిక
మెదక్ జిల్లా టేక్మాల్
26.09.2024
మెదక్ జిల్లా టేక్మల్ మండల కేంద్రమైన ఆదర్శ పాఠశాల నందు టేక్మాల్ ఆరోగ్య కేంద్రం నుండి రాష్ట్రీయ బాల సంస్థ కార్యక్రమంలో 6 నుండి 18 సంవత్సరాల బాల బాలికలకు ఆరోగ్య సమస్యలపై డాక్టర్ శ్యామ్ రావు, డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య పరంగా రక్తహీనత కంటి సమస్యలు మొదలగు సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ సుంకరి సాయిలు ఉపాధ్యాయులు షాకీర్ తదితరులు పాల్గొన్నారు

1
1332 views