AIMA
విజయనగరం
భక్తి న్యూస్
బ్రహ్మశ్రీ అంపోలు ఉమామహేశ్వర శర్మ గారు
ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించి పట్టాల
AIMA
విజయనగరం
భక్తి న్యూస్
బ్రహ్మశ్రీ అంపోలు ఉమామహేశ్వర శర్మ గారు
ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించి పట్టాలు ఇవ్వడం అనేది ఒక రికార్డ్ ఇంతటి మహత్కార్యాన్ని తలపెట్టిన ఆంధ్ర ప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య లో నేనుండి ఇ కార్యక్రమాన్ని చేయడం నా జన్మధన్యం.
జై బ్రాహ్మణ జై పురోహిత అన్నవరం లో నిన్న ఈరోజు (19.20) స్మార్త పరీక్ష బ్రహ్మ యజ్ఞం మొదలగు కార్యక్రమాలు చాలా చాలా బాగా జరిగింది.మల్లాది విష్ణు గారు కొన రఘుపతి గారు మొదలగువారు అంతా రావడంనాకు చాలా ఆనందదాయకం గా ఉంది. మనతెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇప్పటి వరకు ఇంత మంది పురోహితులకు శాస్త్రోక్తంగా, ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించి పట్టాలు ఇవ్వడం అనేది ఒక రికార్డ్ ఇంతటి మహత్కార్యాన్ని తలపెట్టిన ఆంధ్ర ప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య కి పాదాభివందనం.ఒకానొక మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరిపించిన బ్రహ్మశ్రీ యమిజాల నరసింహ మూర్తిగారు కి బ్రహ్మశ్రీ పొదిలి నారాయణ మూర్తి గారి కి మరియు అన్నవరం వ్రత పురోహిత బ్రాహ్మణులకు నా శుభాభినందనలు వారికి సహకరించిన ప్రతీ ఒకరికి కార్యవర్గ సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాము
విజయనగరం జిల్లా
మరియు
కొత్తవలస
పురోహిత బ్రాహ్మణ సమైక్య సభ్యులు