logo

AIMA అన్నవరం భక్తీ న్యూస్ రిపోతింగ్ రాజేష్ కుమార్ శర్మ  తెలుగు రాష్ట్రాల చరిత్రలో పురోహితులను గుర్తించి స

AIMA

అన్నవరం
భక్తీ న్యూస్
రిపోతింగ్ రాజేష్ కుమార్ శర్మ


 తెలుగు రాష్ట్రాల చరిత్రలో పురోహితులను గుర్తించి సుమారు వెయ్యి మంది పరీక్షిస్తు పట్టాలు అందజేస్తున్న సమాఖ్య ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య పరీక్షకు వెళ్లిన ప్రతి వారు చాలా పకడ్బందీగా ఎవరి నీ వదిలిపెట్టకుండా పరీక్షిస్తున్నారని చాలా  మంచి  పరీక్ష అధికారులు వచ్చారని చెప్పడం జరిగింది పురోహిత బ్రాహ్మణ సమాఖ్య కి బ్రాహ్మణ జాతీ ఎంతో రుణపడి ఉంటుంది ఈ కార్యక్రమాన్ని వారి భుజస్కంధాల మీద వేసుకుని దగ్గరుండి జరిపిస్తున్న బ్రహ్మశ్రీ వేద మూర్తులైన యామిజాల నరసింహమూర్తి గారికి కి. గురువర్యులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు ఇమని రామచంద్ర సోమయాజి ఘనాపాటి గారికి. రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మశ్రీ వేద మూర్తులైన పొదిలి నారాయణ మూర్తి గారికి. మిగతా ముఖ్య బ్రాహ్మణ నాయకులకు. పాదాభివందనాలు తెలియజేస్తున్నాన

33
14660 views
  
19 shares