logo

నాయకులారా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకండి.

విజయనగరం: ప్రజాప్రతినిధులుగా ప్రజలు నమ్మి ఓట్లేసి( ప్రెసిడెంట్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా)

గెలిపించినందుకు ప్రజలకు సర్వదా కృతజ్ఞు లు గా ఉండాలని అఖిల భారత మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తలి గౌరి నాయుడు అన్నారు. ఆగస్ట్ 1 ఆదివారం నాడు గౌరీ నాయుడు జిల్లాలో గల జామి గంట్యాడ తదితర మండలాల్లో పర్యటించి ఆయా మండలాల లో గల గ్రామ సర్పంచ్ లను మర్యాదపూర్వకంగా కలసి ఆయా గ్రామ పంచాయతీలలో గల విధులను, బాధ్యతలను గూర్చి తెలుసు కొన్నారు.

12
14680 views
  
10 shares