logo

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ , కేజిబివి, పాఠశాలల విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు, ఉపన్యాసాలు నిర్వహించడం జరిగింది


ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన విద్యార్థులు కుంటాల జలపాతం విహారయాత్రకు శుక్రవారం బయలుదేరుతున్న సందర్భంగా జిల్లా పాలనాధికారి రాజర్షి షా జెండా ఊపి ప్రారంభించారు.

ఇందులో పర్యాటక శాఖ అధికారి రవికుమార్, deo ప్రణీత, aso శ్రీహరి బాబు, తదితరులు ఉన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి అదిలాబాద్ చే జారీ చేయనైనది.

0
28 views