logo

దివ్యాంగులు అన్నిరంగాల్లో రాణించాలి


దివ్యాంగులు, కుష్టు వ్యాధిగ్రస్థులకు ప్రభుత్వం అండగా
నిలుస్తోందని, వారు అన్ని రంగాల్లో రాణించాలని
విభిన్న ప్రతిభా వంతుల సంక్షేమ శాఖ జిల్లా ఏడీ జగదీశ్
అన్నారు. లెప్రసీ మిషన్ ఏర్పాటై 150 ఏళ్లు పూర్తైన
సందర్భంగా హీల్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నగరంలో జరిగిన
కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హీల్ ప్రాజెక్టు
ప్రతినిధి డాక్టర్ తాలాడ దీప్తి మాట్లాడుతూ ఆర్థికంగా
ఎదిగేందుకు చేతివృత్తులపై శిక్షణ ఇస్తున్నామన్నారు.

1
974 views