logo

AIMA VIZAG NEWS REPOTING రాజేష్ కుమార్ శర్మ ఆహ్వానము శ్రీ వేదమాత గాయత్రి దేవి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవములు నాయుడుతో

AIMA
VIZAG
NEWS
REPOTING రాజేష్ కుమార్ శర్మ


ఆహ్వానము
శ్రీ వేదమాత గాయత్రి దేవి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవములు నాయుడుతోట, వేపగుంట, విశాఖపట్నం

శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారి ఆశీస్సులతో...

విగ్రహ ప్రతిష్టాపన తేది : 01-06-2022 బుధవారం సమయం: ఉ॥ 8-03 ని॥లకు.


తేది 29-05-2022 ఆదివారము నుండి
తేది 01-06-2022 బుధవారం వరకు

స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శుభకృత్ నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ విదియ అనగా తేది 01-06-2022 బుధవారం ఉదయం 8 గం||ల 03 ని॥లకు మృగశిర నక్షత్రయుక్త కర్కాటక లగ్నమందు

శ్రీ వేదమాత గాయిత్రి దేవి ఆలయ విగ్రహ, యంత్ర శిఖర స్థిర ప్రతిష్ఠా మహోత్సవము, నాయుడుతోటలో బ్రహ్మశ్రీ మల్లెమణుగుల రవిబాబు గారు, బ్రహ్మశ్రీ కృష్ణ శర్మ గారు, బ్రహ్మశ్రీ బంకుపల్లి మార్కండేయ శర్మ గార్ల ఆధ్వర్యములో జరుపబడును.కావున భక్తులు యావన్మంది ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ గాయిత్రిమాత అనుగ్రహానికి పాత్రులు కాగలరు.

14
17719 views