logo

AIMA అన్నవరం భక్తీ న్యూస్ రేపోతింగ్ రాజేష్ కుమార్ శర్మ తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇప్పటి వరకు ఇంత మంది పురోహితులకు

AIMA
అన్నవరం
భక్తీ న్యూస్
రేపోతింగ్ రాజేష్ కుమార్ శర్మ

తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇప్పటి వరకు ఇంత మంది పురోహితులకు శాస్త్రోక్తంగా, ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించి పట్టాలు ఇవ్వడం అనేది ఒక రికార్డ్ ఇంతటి మహత్కార్యాన్ని తలపెట్టిన ఆంధ్ర ప్రదేశ్ పురోహిత  బ్రాహ్మణ సమాఖ్య కి పాదాభివందనం..

శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం నుండి విచ్చేసిన పరీక్ష ప్రధాన పరిశీలకులు బ్రహ్మశ్రీ ముస్థి పవన్ కుమార్ శర్మగారు, తిరుమల తిరుపతి దేవస్థానం నుండి విచ్చేసిన ముఖ్య పరీక్షాధికారి బ్రహ్మశ్రీ కూచిభట్ల సీతారామంజనేయ శర్మ గారు మరియు అన్నవరం దేవస్థానం నుండి వేద పండితులు కూడా రాయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో పురోహితులను గుర్తించి సుమారు వెయ్యి మంది పరీక్షిస్తు పట్టాలు అందజేస్తున్న సమాఖ్య ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య పరీక్షకు వెళ్లిన ప్రతి వారు చాలా పకడ్బందీగా ఎవరి నీ వదిలిపెట్టకుండా పరీక్షిస్తున్నారని చాలా మంచి పరీక్ష అధికారులు వచ్చారని చెప్పడం జరిగింది పురోహిత బ్రాహ్మణ సమాఖ్య కి బ్రాహ్మణ జాతీ ఎంతో రుణపడి ఉంటుంది ఈ కార్యక్రమాన్ని వారి భుజస్కంధాల మీద వేసుకుని దగ్గరుండి జరిపిస్తున్న బ్రహ్మశ్రీ వేద మూర్తులైన యామిజాల నరసింహమూర్తి గారికి కి. గురువర్యులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు ఇమని రామచంద్ర సోమయాజి ఘనాపాటి గారికి. రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మశ్రీ వేద మూర్తులైన పొదిలి నారాయణ మూర్తి గారికి. మిగతా ముఖ్య బ్రాహ్మణ నాయకులకు.


20
17786 views
  
18 shares