logo

AIMA అన్నవరం భక్తీ న్యూస్ REPOTING రాజేష్ కుమార్ శర్మ ఈరోజు అన్నవరం దేవస్థానం పరిసర ప్రాంతాల్లో బ్రాహ్మణ పురోహిత స

AIMA

అన్నవరం
భక్తీ న్యూస్
REPOTING రాజేష్ కుమార్ శర్మ

ఈరోజు అన్నవరం దేవస్థానం పరిసర ప్రాంతాల్లో బ్రాహ్మణ పురోహిత సమైక్య ఆధ్వర్యంలో స్మార్త పరీక్షలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా అనేక మంది పురోహితులు అనగా 2000 మంది ఇందులో పాల్గొని స్వార్థ పరీక్షలకు హాజరైనారు.

తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇప్పటి వరకు ఇంత మంది పురోహితులకు శాస్త్రోక్తంగా, ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించి పట్టాలు ఇవ్వడం అనేది ఒక రికార్డ్ ఇంతటి మహత్కార్యాన్ని తలపెట్టిన ఆంధ్ర ప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య కి పాదాభివందనం.

శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం నుండి విచ్చేసిన పరీక్ష ప్రధాన పరిశీలకులు బ్రహ్మశ్రీ ముస్థి పవన్ కుమార్ శర్మగారు, తిరుమల తిరుపతి దేవస్థానం నుండి విచ్చేసిన ముఖ్య పరీక్షాధికారి బ్రహ్మశ్రీ కూచిభట్ల సీతారామంజనేయ శర్మ గారికి సుస్వాగతం, వారు మన గ్రూపులో ఈరోజు రేపు కార్యక్రమం అయ్యేవరకు వుంటారు. సెక్స్ అని యామజాల వారు తెలియజేశారు.

కార్యక్రమం ప్రారంభం అయినది, పరీక్ష అద్భుతంగా ఇచ్చి అందరూ పట్టభద్రులవ్వాలని స్వామి వారిని ప్రార్ధించండి, కోవిడ్ నిబంధనలు పాటించండి. మీ ఆరోగ్యం మీ చేతులలో ఉంది. పక్కవారి ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకోండి. మాస్కు ముక్కి పైకి పెట్టుకోవాలి. వెంటిలేటర్ కన్న మాస్క్ మిన్న, గుంపులు గుంపులు గా వుండొద్దు. ప్రతీ క్షణం ఇది దృష్టిలో పెట్టుకోండి.

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి బ్రహ్మశ్రీ కోన రఘుపతి గారు బాపట్ల లో బయలుదేరి, విజయవాడ వరకు చేరుకున్నారు.


72
14660 views
  
44 shares